ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పథంలో పంచాయతీలు: వినోద్ కుమార్

ABN, First Publish Date - 2021-11-27T23:22:43+05:30

రాష్ట్రం సిద్ధించాక తెలంగాణలోని మునిసిపల్, పంచాయతీలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: రాష్ట్రం సిద్ధించాక తెలంగాణలోని మునిసిపల్, పంచాయతీలు నేడు అభివృద్ధి పథంలో ముందుకు కొనసాగుతున్నాయని రాష్ట్ర రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. పట్టణంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సమైక్యాంధ్రలో మునిసిపాలిటీలు, పంచాయతీలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నియోజకవర్గ కేంద్రాలన్నింటిని మున్సిపాలిటీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ధాన్యాన్ని కేంద్రం వెంటనే కొనుగోలు చేయాలన్నారు. 




Updated Date - 2021-11-27T23:22:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising