ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగ్గారెడ్డిపై సీఈవోకు ఫిర్యాదు చేసిన టీఆర్‌ఎస్‌

ABN, First Publish Date - 2021-12-04T07:39:04+05:30

సంగారెడ్డి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే నజరానాలు ఇస్తామంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌గోయల్‌కు టీఆర్‌ఎస్‌ నేతలు ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌,  డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే నజరానాలు ఇస్తామంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌గోయల్‌కు టీఆర్‌ఎస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీనివా్‌సరెడ్డి, భరత్‌కుమార్‌ శుక్రవారం సీఈవో కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు.    

Updated Date - 2021-12-04T07:39:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising