ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది ఉత్సవాలు వాయిదా

ABN, First Publish Date - 2021-04-16T09:12:14+05:30

టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది ఉత్సవాలు వాయిదా పడ్డాయి. కరోనా వ్యాధి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి):  టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది ఉత్సవాలు వాయిదా పడ్డాయి. కరోనా వ్యాధి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించి ఈ నెల 27 నాటికి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలని భావించారు. అయితే, ప్రస్తుతం కరోనా తీవ్రత..  మినీ మునిసిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఉత్సవాలను వాయిదా వేశారు.


మంత్రి ఎర్రబెల్లిని సత్కరించిన కేటీఆర్‌

ఈ-పంచాయతీలో రాష్ర్టానికి జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుని గురువారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌  సత్కరించారు. ఇదే స్ఫూర్తితో  రాష్ర్టానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు 12 జాతీయ అవార్డులు వచ్చినందుకు అభినందించారు. 

Updated Date - 2021-04-16T09:12:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising