ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి

ABN, First Publish Date - 2021-12-26T09:16:54+05:30

జీవో 317 ప్ర కారం నూతన జిల్లాలకు జరుగుతున్న కేటాయింపులో అసమానతల్ని తొలగించి ఉపాధ్యాయులందరికీ బదిలీలు, పదోన్నతులు కల్పించాలని ఎస్టీయూటీఎస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్టీయూటీఎస్‌

హైదరాబాద్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : జీవో 317 ప్ర కారం నూతన జిల్లాలకు జరుగుతున్న  కేటాయింపులో అసమానతల్ని తొలగించి ఉపాధ్యాయులందరికీ బదిలీలు, పదోన్నతులు కల్పించాలని ఎస్టీయూటీఎస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. కాచిగూడలోని ఎస్టీయూ భవన్‌లో శనివారం రాష్ట్ర ప్రథమ కార్యవర్గ సమావేశం జరిగింది. ఉపాధ్యాయుల ఇష్టంతో నిమిత్తం లేకుండా నూతన జోనల్‌ వ్యవస్థలో కేటాయింపులు జరుగుతున్నాయని ఎస్టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.సదానందగౌడ్‌, పర్వతరెడ్డి  అసహనం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-12-26T09:16:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising