ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో ఐఏఎస్‌ అధికారుల బదిలీ

ABN, First Publish Date - 2021-06-27T02:39:18+05:30

రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కుమరం భీం జిల్లా అదనపు కలెక్టర్‌గా కె.వరుణ్‌రెడ్డిని నియమించింది. నిజామాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌గా చిత్రా మిశ్రాను, సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్‌గా హేమంత కేశవ్‌‌ని, కరీంనగర్‌ జిల్లా అదనపు కలెక్టర్‌గా గరిమా అగ్రవాల్‌ను నియమించింది. యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్‌గా దీపక్‌ తివారీని, మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌గా ప్రతిమా సింగ్‌‌ను, వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్‌గా అంకిత్‌ను, భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్‌గా రిజ్వాన్‌ బాషాను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2021-06-27T02:39:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising