ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోడి పందేలలో విషాదం: ఒకరి మృతి

ABN, First Publish Date - 2021-02-23T06:53:59+05:30

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని లొత్తునూర్‌లో సోమవారం నిర్వహించిన కోడి పందేలలో విషాదం నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గొల్లపల్లి, ఫిబ్రవరి 22: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని లొత్తునూర్‌లో  సోమవారం నిర్వహించిన కోడి పందేలలో విషాదం నెలకొంది. లొత్తునూరు ఎల్లమ్మ ఆలయం వద్ద నిర్వహించిన పందేలలో పాల్గొనడానికి వెల్గటూర్‌ మండలం కొండాపూర్‌కు చెందిన తనుగుల సతీశ్‌ గౌడ్‌(45) తన పందెం కోడితో వచ్చాడు. కోడికాలికి కత్తిని కట్టి దానిని గట్టిగా పట్టుకున్నాడు. కోడి తప్పించుకోవడానికి యత్నిస్తున్న క్రమంలో దాని కాలికి కట్టిన కత్తి సతీశ్‌ను తీవ్రంగా గాయపరిచింది. అతనిని జగిత్యాల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. 

Updated Date - 2021-02-23T06:53:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising