ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదేళ్లలో వాణిజ్యపన్నులు రెట్టింపు: సీఎస్‌

ABN, First Publish Date - 2021-03-17T08:26:26+05:30

బిహార్‌ ఫైనాన్స్‌ సర్వీసు అధికారులు మంగళవారం బి.ఆర్‌.కె.ఆర్‌. భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలిశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మార్చి 16(ఆంధ్రజ్యోతి): బిహార్‌ ఫైనాన్స్‌ సర్వీసు అధికారులు మంగళవారం బి.ఆర్‌.కె.ఆర్‌. భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలిశారు. రాష్ట్రంలో జీఎస్టీ అమలు తీరును ఆయన వారికి వివరించారు. గత ఐదేళ్లలో వాణిజ్య పన్నులు రెట్టింపు అయ్యాయని తెలిపారు. 2018, 2020లో రెండుసార్లు వాణిజ్యపన్నుల శాఖను హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ చేసినట్లు పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలోని ముఖ్యమైన రంగాలలో విశ్లేషణ, పరిశోధన, ఆదాయం రాగల మార్గాల గుర్తింపు కోసం ఎకనామిక్‌ ఇంటెలిజన్స్‌ వింగ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖలో టెక్నాలజీతో అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్నామన్నారు.

Updated Date - 2021-03-17T08:26:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising