ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇందిరాభవన్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం

ABN, First Publish Date - 2021-07-17T23:41:24+05:30

ఇందిరాభవన్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశమైంది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఇందిరాభవన్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశమైంది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, మధుయాష్కీ, గీతారెడ్డి, దామోదర రాజనర్సిహ్మ, మహేష్ గౌడ్  హాజరైనారు. తాజా రాజకీయ పరిస్థితులు, నిరుద్యోగ సమస్య 48 గంటల దీక్ష, ఏపీతో జల వివాదం, హుజురాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై చర్చించినట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-07-17T23:41:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising