ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వామన్‌రావు దంపతుల హత్యపై..నేడు గవర్నర్‌ను కలవన్న టీపీసీసీ

ABN, First Publish Date - 2021-02-26T08:11:35+05:30

హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య ఘటనపైన సమగ్ర విచారణ కోరుతూ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ను శుక్రవారం టీపీసీసీ బృందం కలవనుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య ఘటనపైన సమగ్ర విచారణ కోరుతూ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ను శుక్రవారం టీపీసీసీ బృందం కలవనుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు,  ఇతర నేతలూ రాజ్‌భవన్‌కు వెళ్లి ఆమెను కలవనున్నారు. 

Updated Date - 2021-02-26T08:11:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising