ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హుజురాబాద్ పరిణామాలపై భవిష్యత్తులో స్పందిస్తా: రేవంత్ రెడ్డి

ABN, First Publish Date - 2021-11-03T03:07:03+05:30

ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ప్రజాసమస్యలపై కాంగ్రెస్‌ పోరాడుతూనే ఉంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. బల్మూరి వెంకట్‌ భవిష్యత్తులో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ప్రజాసమస్యలపై కాంగ్రెస్‌ పోరాడుతూనే ఉంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. బల్మూరి వెంకట్‌ భవిష్యత్తులో మంచి నాయకుడు అవుతాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటమితో నిరాశ చెందకుండా వెంకట్‌ ప్రజలకు అందుబాటులో ఉంటాడన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, ఈ ఓటమి తనలో ఇంకా కసి, పోటీతత్వాన్ని పెంచిందని చెప్పారు. ఈ ఓటమి కాంగ్రెస్‌ కార్యకర్తలకు నిరాశ కలిగించిందన్నారు. తమ పార్టీలో కొందరు సీనియర్లకు స్వేచ్ఛ ఎక్కువ అని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా తనకు కొన్ని పరిమితులు ఉంటాయని, హుజురాబాద్‌ ఓటమి పరిణామాలపై భవిష్యత్తులో స్పందిస్తానని రేవంత్‌ పేర్కొన్నారు. 



Updated Date - 2021-11-03T03:07:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising