ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవును.. ఈటల రాజేందర్‌ను కలిశాను: రేవంత్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-10-23T23:43:51+05:30

బీజేపీ నేత ఈటల రాజేందర్‌ను తాను బహిరంగంగానే కలిశానని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్:  తనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నేత ఈటల రాజేందర్‌ను తాను బహిరంగంగానే కలిశానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేసారు. వేం నరేందర్‌రెడ్డి కొడుకు పెళ్లి పత్రిక సందర్భంగా నేతలందరం కలిశామన్నారు. మే 7న ఈ కార్యక్రమం గోల్కొండ రిసార్టులో జరిగిందన్నారు. ఈటలను తాను చీకట్లో కలవలేదన్నారు. కేసీఆర్‌ కుట్రలను తనతో ఈటల చెప్పారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కిషన్‌రెడ్డితో ఈటల భేటీని ఏర్పాటు చేసింది కేసీఆర్‌, కేటీఆర్‌ కాదా అని ఆయన ప్రశ్నించారు. కిషన్‌రెడ్డికి ప్రత్యేక విమానం ఇచ్చింది మీ కాంట్రాక్టర్‌ కాదా అని రేవంత్ నిలదీసారు. 



Updated Date - 2021-10-23T23:43:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising