ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు.. టీఆర్‌ఎస్‌లోకి మోత్కుపల్లి

ABN, First Publish Date - 2021-10-17T09:07:06+05:30

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సోమవారం మధ్యాహ్నం 2గంటలకు సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోనున్నారు. టీడీపీ నుంచి బయటికి వెళ్లిన తర్వాత బీజేపీలో చేరిన మోత్కుపల్లి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సోమవారం మధ్యాహ్నం 2గంటలకు సీఎం కేసీఆర్‌ సమక్షంలో  టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోనున్నారు. టీడీపీ నుంచి బయటికి వెళ్లిన తర్వాత బీజేపీలో చేరిన మోత్కుపల్లి.. ఆ పార్టీలో తనకు గుర్తింపు లభించట్లేదన్న అసంతృప్తితో ఉన్నారు. దళిత సాధికారతపై సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వెళ్లకూడదని బీజేపీ నిర్ణయించినా.. ఆయన ఆ సమావేశానికి వెళ్లారు. తర్వాత బీజేపీకి రాజీనామా చేశారు. ప్రభుత్వం ప్రకటించిన దళితబంధు పథకానికి మొదటి నుంచీ ఆయన గట్టి మద్దతుదారుగా ఉన్న విషయం తెలిసిందే. 

Updated Date - 2021-10-17T09:07:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising