ఉద్యోగ ఖాళీలపై రేపు ఉన్నతస్థాయి సమీక్ష
ABN, First Publish Date - 2021-07-11T03:37:54+05:30
ఆయాశాఖల ద్వారా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలపై ఎంసీఆర్హెచ్ఆర్డీలో రేపు ఉన్నతస్థాయి
హైదరాబాద్: ఆయాశాఖల ద్వారా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలపై ఎంసీఆర్హెచ్ఆర్డీలో రేపు ఉన్నతస్థాయి సమీక్ష జరుగునుంది. అన్ని శాఖల హెచ్వోడీలు ఖాళీ పోస్ట్ల వివరాలతో హాజరుకావాలని ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశించారు. రాష్ట్రంలో 50 వేల పోస్టులను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఈ సమీక్ష జరుగనుంది.
Updated Date - 2021-07-11T03:37:54+05:30 IST