ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వారీ ప్రమాదంలో ముగ్గురు మృతి

ABN, First Publish Date - 2021-12-18T22:00:45+05:30

జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఖాజీపేట మండలంలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హన్మకొండ: జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఖాజీపేట మండలంలోని తరాలపల్లిలో గల ఓ గ్రానైట్ క్వారీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. గ్రానైట్‌తో ఉన్న టిప్పర్‌ ప్రమాదవశాత్తు పల్టీలు కొట్టి అక్కడే ఉన్న ముగ్గురిపై పడింది. వారు అక్కడికక్కడే మృతి చెందారు. సరియైన భద్రతా చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రానైట్‌ను అన్‌లోడ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.  


Updated Date - 2021-12-18T22:00:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising