ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిద్దిపేట జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి

ABN, First Publish Date - 2021-04-13T00:37:08+05:30

జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పిడుగుపాటు కారణంగా ఒకేరోజు ముగ్గురు మృతి చెందారు. రాయపోల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పిడుగుపాటు కారణంగా ఒకేరోజు ముగ్గురు మృతి చెందారు. రాయపోల్ మండలంలోని మంతూర్ గ్రామానికి చెందిన పట్నం నర్సింహులు (28),  దౌల్తాబాద్ మండలంలోని హిందూప్రియాల్‌లో రైతు నర్సయ్య(60) మృతి చెందారు. అలాగే తొగుట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో నలుగురు మహిళా కూలీలకు గాయాలయ్యాయి. 


Updated Date - 2021-04-13T00:37:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising