ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు ఎస్సైలపై దొంగతనం కేసు

ABN, First Publish Date - 2021-08-01T00:35:15+05:30

జిల్లాలోని ఇద్దరు ఎస్సైలపై దొంగతనం కేసును బీజేపీ నేత తిరుపతిరెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని ఇద్దరు ఎస్సైలపై దొంగతనం కేసును బీజేపీ నేత తిరుపతిరెడ్డి పెట్టారు. తన వ్యక్తిగత బాండ్స్, అఫిడవిట్‌లను సిరిసిల్ల ఫస్ట్ క్లాస్ కోర్టు నుంచి దొంగలించారని తిరుపతిరెడ్డి ఆరోపించారు. తనపై పెట్టిన అక్రమ కేసులపై దర్యాప్తు చేయాలని అదే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 


Updated Date - 2021-08-01T00:35:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising