ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిమ్స్‌లో ల్యాబ్‌లన్నీ ఒకే చోట

ABN, First Publish Date - 2021-01-20T09:11:25+05:30

నిమ్స్‌లో పరీక్షలంటే రోగులు పరుగులు పెట్టేవారు. ఒక్కో పరీక్ష ఒక్కో బ్లాక్‌లో ఉండటంతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొనేవారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ. 5కోట్లతో అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటు 


హైదరాబాద్‌ సిటీ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): నిమ్స్‌లో పరీక్షలంటే రోగులు పరుగులు పెట్టేవారు. ఒక్కో పరీక్ష ఒక్కో బ్లాక్‌లో ఉండటంతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొనేవారు. కానీ ఇప్పుడు అన్ని పరీక్షల్ని ఒకేచోట చేయించుకునే అవకాశం లభ్యమవనుంది.  మిలినియం బ్లాక్‌లోని 5వ అంతస్తులో అన్ని పరీక్షల్ని చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడానికి ఇక్కడ దాదాపు రూ. 5కోట్ల విలువైన అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేశారు. నిమ్స్‌లో ప్రతి ఏడాది దాదాపు మూడు లక్షల మంది వివిధ రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటారని అంచనా.  

Updated Date - 2021-01-20T09:11:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising