ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భాగవత్‌ మాటలన్నీ అబద్ధం: ఒవైసీ

ABN, First Publish Date - 2021-10-17T08:53:03+05:30

ముస్లింల జనాభా పెరుగుతోందన్న ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌పై హైదరాబాద్‌ ఎంపీ, మజ్లిస్‌ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ముస్లింల జనాభా పెరుగుతోందన్న ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌పై హైదరాబాద్‌ ఎంపీ, మజ్లిస్‌ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. భాగవత్‌ ఎప్పటిలాగే అబద్ధాలు మాట్లాడారన్నారు. నిజానికి ముస్లింల జనాభా తగ్గిందని, 2001-2011 మధ్య పెళ్లయిన పిల్లల్లో 84% మంది హిందువులే ఉన్నారని చెప్పారు. చైనా సైనికులు చొచ్చుకురాకుండా ఆపడంలో మోదీ సర్కారు విఫలమైందన్నారు. 

Updated Date - 2021-10-17T08:53:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising