ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం మత్తులో తల్లిని చంపిన తనయుడు

ABN, First Publish Date - 2021-01-24T09:28:45+05:30

మద్యం మత్తులో ఓ యువకుడు కన్న తల్లినే హత్య చేశాడు. ఈ ఘటన నాగర్‌ కర్నూల్‌ జిల్లా గుడిపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. శుభాకర్‌ హైదరాబాద్‌లో కూలీ పని చేసుకుంటూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్‌ కర్నూల్‌ క్రైం, జనవరి 23: మద్యం మత్తులో ఓ యువకుడు కన్న తల్లినే హత్య చేశాడు. ఈ ఘటన నాగర్‌ కర్నూల్‌ జిల్లా గుడిపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. శుభాకర్‌ హైదరాబాద్‌లో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. లాక్‌డౌన్‌ సమయంలో సొంత గ్రామానికి వచ్చిన అతడు మద్యానికి బానిసై డబ్బుల కోసం రోజూ తల్లి ఇస్తారమ్మతో గొడవ పడేవాడు. శనివారం సాయంత్రం మద్యం మత్తులో ఇంటికొచ్చి డబ్బుల కోసం కర్రతో తల్లి తల పగులగొట్టాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మాధవరెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-01-24T09:28:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising