ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలనలో జడ్పీటీసీలు, ఎంపీటీసీల పాత్ర పెంచాలి

ABN, First Publish Date - 2021-02-25T08:00:17+05:30

స్థానికపాలనలో జడ్పీటీసీలు, ఎంపీటీసీల భాగస్వామం పెంచాలని స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి ఎర్రబెల్లికి కవిత సహా ఎమ్మెల్సీల వినతి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): స్థానికపాలనలో జడ్పీటీసీలు, ఎంపీటీసీల భాగస్వామం పెంచాలని స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు కోరారు. ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో పలువురు ఎమ్మెల్సీలు బుధవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిసి వినతిపత్రం సమర్పించారు.  మరిన్ని అధికారాలు, నిధులు ఇవ్వడం ద్వారా స్థానిక సంస్థల్లో జడ్పీటీసీలు, ఎంపీటీసీల పాత్ర పెరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి 16 అంశాలను మంత్రికి నివేదించారు. ఇదేవిషయమై త్వరలో సీఎం కేసీఆర్‌ను కలుస్తామని, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తోనూ భేటీ అయి పార్టీ పరంగా మద్దతు కోరుతామని ఎమ్మెల్సీ భానుప్రసాద్‌ వెల్లడించారు.

Updated Date - 2021-02-25T08:00:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising