ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈటల రాజేందర్‌పై నివేదిక అసంబద్ధం

ABN, First Publish Date - 2021-05-05T08:17:25+05:30

భూములు కబ్జా చేశారంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై అధికారులు రూపొందించిన నివేదిక అసంబద్ధంగా ఉందని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ తీరు కక్షపూరితం: కోదండరాం

హైదరాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): భూములు కబ్జా చేశారంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై అధికారులు రూపొందించిన నివేదిక అసంబద్ధంగా ఉందని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. నివేదికలోని అంశాలన్నీ తప్పుగా ఉన్నాయన్నారు. అసైన్డ్‌  భూములను కబ్జా చేశారని చెప్పే అంకెలకు పొంతన లేదన్నారు. ఈ నివేదిక చూస్తుంటే ఈటలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోందని తెలిపారు.  

Updated Date - 2021-05-05T08:17:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising