ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థినిని అభినందించిన ప్రిన్సిపాల్‌

ABN, First Publish Date - 2021-01-13T04:53:25+05:30

సీపీజీఈటీ-2020 ఫలితాల్లో ఎంఏ ఎకనామిక్స్‌లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించిన గిరిరాజ్‌ కళాశాల విద్యార్థిని బొండ్ల భార్గవిని కళాశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మీనారాయణ అభినందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 12: సీపీజీఈటీ-2020 ఫలితాల్లో ఎంఏ ఎకనామిక్స్‌లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించిన గిరిరాజ్‌  కళాశాల విద్యార్థిని బొండ్ల భార్గవిని కళాశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మీనారాయణ అభినందించారు. పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన సీపీజీఈటీ-2020 ఫలితాల్లో  విద్యార్థిని భార్గవి 74 మార్కులతో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించడం గర్వించదగ్గ విషయమన్నారు.

Updated Date - 2021-01-13T04:53:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising