ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-08-07T03:25:30+05:30

కుటుంబ కారణాలతో మనస్తాపం చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: కుటుంబ కారణాలతో మనస్తాపం చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో విభేదాలు ఉండడంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. భోజనంపల్లి మురళీధర్ రైల్వే శాఖలో విధులు నిర్వహిస్తూ సీత ఎన్‌క్లేవ్ ఫేస్‌లో నివాసముంటున్నారు. గత కొంతకాలంగా భార్యతో గొడవలు జరగడంతో భార్యా పిల్లలకు దూరంగా మురళీధర్ నివసిస్తున్నాడు. ఇంటి పక్కన నివసించే వారు దుర్వాసన రావడంతో కిటికీలో నుంచి ఇంటిలోకి చూసారు. పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. నాలుగు రోజుల క్రితం మురళీధర్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-08-07T03:25:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising