ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖమ్మం ప్రజలు ఎవరి ఉచ్చులో పడరు

ABN, First Publish Date - 2021-03-19T16:54:43+05:30

ఖమ్మం ప్రజలు ఎవరి ఉచ్చులో పడరని మంత్రి పువ్వాడ అజయ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: ఖమ్మం ప్రజలు ఎవరి ఉచ్చులో పడరని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ  పెట్టనున్నారు. దీంతో తమకు పట్టు ఉన్న ఈ జిల్లాపై షర్మిల ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల కొత్త పార్టీ పై మంత్రి అజయ్ స్పందించారు. ఖమ్మం ప్రజలు అన్ని రాజ్యాలు చూసే కేసీఆర్ వైపు మళ్లారని మంత్రి అజయ్ పేర్కొన్నారు. 




2014 ఎన్నికలలో ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని వైసీపీ గెలుచుకుంది. ఆ పార్టీ తరపున పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంపీగా గెలిచారు. అలాగే నాలుగు అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. అనంతరం జరిగిన పరిణామాల్లో వారందరు టీఆర్‌ఎస్‌లో చేరారు. తమకు పట్టు ఉన్న ఈ జిల్లాపై  తిరిగి జెండా ఎగుర వేయాలని షర్మిల భావిస్తున్నారు.  వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని షర్మిల భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Updated Date - 2021-03-19T16:54:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising