ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోరుగా ‘మొబైల్‌’ ప్రచారం!

ABN, First Publish Date - 2021-03-08T07:59:00+05:30

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ‘మొబైల్‌’ ప్రచారం చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పార్టీల ప్రయత్నం

హైదరాబాద్‌, మార్చి 7(ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ‘మొబైల్‌’ ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఓటరును కలిసే అవకాశం లేకపోవడంతో.. మొబైల్‌ ఫోన్లకు సందేశాలు పంపుతూ ప్రసన్నం చేసుకుంటున్నారు. కొందరు అభ్యర్థులైతే ఓటర్‌ స్లిప్‌నే వాట్సా్‌పలో ఓటర్లకు పంపిస్తుండటం గమనార్హం. అందులో ఓటుకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటున్నాయి.  సందేశంతో పాటు ఒక లింక్‌ను పంపుతున్నారు. దానిని క్లిక్‌ చేయగానే.. అభ్యర్థుల వివరాలు, వారు చేసిన పనులతో కూడిన వివరాలతో ఉండే విండో ఓపెన్‌ అవుతుంది. సోషల్‌మీడియాలో ఇప్పటికే విరివిగా ప్రచారం చేస్తున్న అభ్యర్థులు.. సందేశాలు పంపుతూ ‘మొబైల్‌’ ప్రచారానికి తెర లేపారు. 

Updated Date - 2021-03-08T07:59:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising