ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సు కింద పడి వృద్ధురాలి మృతి

ABN, First Publish Date - 2021-08-20T02:44:53+05:30

ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ వృద్ధురాలు మృతి చెందింది. జీడిమెట్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సికింద్రాబాద్: ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ వృద్ధురాలు మృతి చెందింది. జీడిమెట్ల బస్ డిపోకు చెందిన బస్‌గా గుర్తించారు. సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ఆర్టీసీ బస్సు వెనక టైర్ కింద పడి వృద్ధురాలు మృతి చెందింది. ఘటనా స్థలానికి మోండా మార్కెట్ పోలీసులు చేరుకున్నారు. వృద్ధురాలు వయసు 60 సంవత్సరాలు ఉంటుంది. బస్‌ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.  కేసు నమోదు చేసుకుని  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-08-20T02:44:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising