ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్కార్‌ రియల్టర్‌గా మారింది: కోదండరాం

ABN, First Publish Date - 2021-07-17T20:28:46+05:30

ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరిస్తోందని టీజేఎస్ అధినేత కోదండరాం ఆరోపించారు. శనివారం ఆయన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరిస్తోందని టీజేఎస్ అధినేత కోదండరాం ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, రక్షించలేమని ప్రభుత్వమే చెబుతోందని తప్పుబట్టారు. భూములను కాపాడలేని ప్రభుత్వం ప్రజలను ఎలా కాపాడుతుంది? అని కోదండరాం ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను ధనవంతులకు అప్పగించకుండా ప్రజావసరాలకు వినియోగించాలని డిమాండ్ చేశారు. న్యాయ వేదికలను ఉపయోగించుకుని భూముల అమ్మకాన్ని అడ్డుకుంటామని కోదండరాం ప్రకటించారు. 

Updated Date - 2021-07-17T20:28:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising