ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐసొలేషన్ కేంద్రంగా అడవి

ABN, First Publish Date - 2021-06-03T18:13:48+05:30

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: యత్నారం అడవీ గ్రామంలో కరోనా విజృంభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: యత్నారం అడవీ గ్రామంలో కరోనా విజృంభించింది. మూడు రోజుల వ్యవధిలో 34 మంది కరోనా బారిన పడ్డారు. అయితే తమ వలన మిగతావారికి కరోనా సోకవద్దని గ్రామంలోని 7 కుటుంబాలకు చెందిన 20 మంది అడవినే ఐసోలేషన్ కేంద్రంగా మార్చుకున్నారు. అడవిలోనే ఉంటూ, అక్కడే వంట చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. తాము పూర్తిగా కోలుకున్న తర్వాతనే తిరిగి గ్రామంలోకి వెళతామని బాధితులు చెబుతున్నారు.

Updated Date - 2021-06-03T18:13:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising