ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన నటి ముమైత్‌ఖాన్‌ ఈడీ విచారణ

ABN, First Publish Date - 2021-09-15T23:50:28+05:30

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన  టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో నటి ముమైత్‌ఖాన్‌ ఈడీ విచారణ ముగిసింది. ఆరు గంటల పాటు ముమైత్‌ఖాన్‌ను ఈడీ విచారించింది. బ్యాంక్‌ లావాదేవీలు, కెల్విన్‌తో సంబంధాలపై ఈడీ ఆరా తీసింది. ఆదేశిస్తే మరోసారి విచారణకు రావాలని ముమైత్‌కు ఈడీ అధికారులు చెప్పారు. ఈ కేసులో సినీరంగానికి చెందిన 12మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్, హీరోయిన్లు చార్మీ, రకుల్ ప్రీతి సింగ్, హీరో రవితేజ, నందు, రానా, నవదీప్‌లను ఈడీ విచారించింది. తనీష్‌ 17న, తరుణ్‌ 22న విచారణకు హాజరుకానున్నారు.


Updated Date - 2021-09-15T23:50:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising