ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి కాంగ్రెస్‌ చలో రాజ్‌భవన్‌పై టెన్షన్ టెన్షన్

ABN, First Publish Date - 2021-07-15T20:58:02+05:30

పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా శుక్రవారం ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమాన్ని నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా శుక్రవారం ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమాన్ని నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే రేపటి కాంగ్రెస్‌ చలో రాజ్‌భవన్‌పై టెన్షన్ టెన్షన్ నెలకొంది. చలో రాజ్‌భవన్‌కు ఇప్పటివరకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కాంగ్రెస్ నేతలు పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరిస్తూ.. పోలీసులు లిఖిత పూర్వక సమాచారం ఇచ్చారు. శాంతి భద్రతల కారణంగా అనుమతివ్వలేమని పోలీసులు పేర్కొన్నారు. ఇందిరాపార్క్ దగ్గర కేవలం 2 మైక్‌లతో సభకు అనుమతి ఉందని, ఎట్టి పరిస్థితుల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తామంటున్న కాంగ్రెస్‌ నేతలు స్పష్టం చేస్తున్నారు.



Updated Date - 2021-07-15T20:58:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising