ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ దగ్గర ఉద్రిక్తత

ABN, First Publish Date - 2021-11-23T21:12:34+05:30

ఎమ్మెల్సీ నామినేషన్ల సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌ దగ్గర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: ఎమ్మెల్సీ నామినేషన్ల సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్‌ వేసేందుకు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు వచ్చారు. నామినేషన్లు వేయకుండా వారిని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను చించివేయడంతో ఘర్షణ జరిగింది. దీంతో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. అనంతరం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు శంబీపూర్‌ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి తమ నామినేషన్లను దాఖలు వేశారు. 


Updated Date - 2021-11-23T21:12:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising