ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడెర్ మండలంలో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2021-03-26T14:08:35+05:30

ఇసుక పంచాయితీ విషయంలో చెలరేగిన ఘర్షణ గ్రామంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్‌కర్నూల్‌: ఇసుక పంచాయితీ విషయంలో చెలరేగిన ఘర్షణ గ్రామంలో ఉద్రిక్తతకు దారి తీసింది. జిల్లాలోని  కోడెర్ మండలంలో గల నాగులపల్లిలో ఇరువర్గాల మధ్య ఇసుక పంచాయితీ జరిగింది. పంచాయితీ తీవ్ర రూపం దాల్చి వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. యువకులు తలలు పగులగొట్టుకున్నారు. కోపోద్రిక్తులైన కొంతమంది యువకులు బైక్‌కు నిప్పు పెట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.  

Updated Date - 2021-03-26T14:08:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising