ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రోడ్ షోలో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2021-10-23T02:33:55+05:30

జిల్లాలోని హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: జిల్లాలోని హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రోడ్ షోలో ఉద్రిక్తత నెలకొంది. ఇళ్లందకుంట మండలంలోని సిరిసెడు గ్రామంలో కిషన్‌రెడ్డి రోడ్ షోలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రోడ్ షోలోబీజేపి, టీఆర్ఎస్ నాయకులు ఒకరికొకరు తారస పడ్డారు. ఈ సందర్భంగా జై కేసీఆర్, జై ఈటెల అంటూ పోటా పోటీ నినాదాలు చేసుకున్నారు. ఇరువర్గాలు తోపులాడుకున్నాయి. ఇరువర్గాలను  అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. ఇరువర్గాలకు స్వల్ప గాయాలు అయ్యాయి. పావు గంట పాటు రోడ్డు మార్గం స్తంభించింది. ఎట్టకేలకు ఇరువర్గాలను పోలీసులు శాంతింప చేసారు. పలువురిపై పోలీసులు చేయి చేసుకున్నారు.  

Updated Date - 2021-10-23T02:33:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising