ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తహసీల్‌ ఆఫీసుల్లో ‘కంప్యూటర్ల’కు టెండర్లు

ABN, First Publish Date - 2021-06-11T10:09:17+05:30

రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లోని 590 తహసీల్దార్‌ కార్యాలయాల్లో ధరణి పోర్టల్‌ ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతుండడంతో అవసరమైన కంప్యూటర్‌ పరికరాలు అందించడంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లోని 590 తహసీల్దార్‌ కార్యాలయాల్లో ధరణి పోర్టల్‌ ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతుండడంతో అవసరమైన కంప్యూటర్‌ పరికరాలు అందించడంతో పాటు వాటి నిర్వహణకు టెండర్లు పిలిచారు. 2018లో ప్రభుత్వం తహసీల్దార్‌ కార్యాలయాలకు కంప్యూటర్లు, ప్రింటర్లు, సీసీ కెమెరాలు, ఫింగర్‌ ప్రింట్‌ పరికరాలు సమకూర్చింది. 2020 నవంబరు 2 నుంచి తహసీల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. దాంతో అత్యాధునిక పరికరాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్లు దాఖలు చేయడానికి ఈ నెల 15 సాయంత్రం 4 గంటలవరకు గడువు విధించారు. అదేరోజు టెండర్లు తెరుస్తారు. టెండర్లు పొందే సంస్థ ప్రతి జిల్లాలో ఇద్దరు మెయింటెనెన్స్‌ ఇంజనీర్లను సమకూర్చాలి. ఏ సాంకేతిక సమస్య ఎదురైనా ఏకకాలంలో పరిష్కరించి, నివేదికలు సమర్పించాలి. 

Updated Date - 2021-06-11T10:09:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising