ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవాలయం హుండీ పగులగొట్టిన దుండగులు

ABN, First Publish Date - 2021-01-11T15:04:04+05:30

ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండ, సైట్ త్రీ లో చోరీ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండ, సైట్ త్రీలో చోరీ జరిగింది. శ్రీ చిత్తారమ్మ, పెద్దమ్మ దేవాలయంలో సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు హుండీ  పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. అందులో ఉన్న నగదును దోచుకెళ్లారు. దేవాలయంలో ఏదో అలికిడి రావడంతో స్థానికులు కేకలు వేశారు. దీంతో దుండగులు పారిపోయారు. దేవాలయ కమిటీ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-01-11T15:04:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising