తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత
ABN, First Publish Date - 2021-12-20T13:20:57+05:30
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయిలో పడిపోతున్నాయి. మినుములూరులో 9.13 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అవగా... సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఏజెన్సీల్లో పొగమంచుతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
Updated Date - 2021-12-20T13:20:57+05:30 IST