ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జోహార్‌ వైఎస్సార్‌.. జై తెలంగాణ’ అంటూ షర్మిల ప్రసంగం

ABN, First Publish Date - 2021-04-10T02:25:41+05:30

ఖమ్మం సంకల్స సభలో షర్మిల ఉద్విగానికి గురయ్యారు. జోహార్‌ వైఎస్సార్‌.. జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: ఖమ్మం సంకల్స సభలో షర్మిల ఉద్విగానికి గురయ్యారు. ‘జోహార్‌ వైఎస్సార్‌.. జై తెలంగాణ’ అంటూ తన ప్రసంగాన్ని షర్మిల ప్రారంభించారు. ఉద్యమాల గుమ్మం.. ఖమ్మం అని కొనియాడారు. ‘‘వైఎస్‌ను అభిమానించే ప్రతి గుండెకు నమస్కారం. 18 ఏళ్ల క్రితం ఇదే రోజు వైఎస్‌ పాదయాత్ర ప్రారంభించారు. వైఎస్‌ పాదయాత్రలో రైతుల కష్టాలు తెలుసుకున్నారు. ఏ నాయకుడు చేయని సాహసం వైఎస్సార్‌ చేశారు. ప్రజలతో మమేకమైన మహానేత వైఎస్సార్‌. జలయజ్ఞం, ఉచిత విద్యుత్‌, ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు. రాజన్న అడుగుజాడల్లో నడుస్తాను. రాజన్న సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తాను. రాజకీయ పార్టీ పెట్టబోతున్నాను. పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముందో కూడా వివరిస్తాను. వ్యవసాయాన్ని పండుగ చేయాలని వైఎస్‌ కోరుకున్నారు. వైఎస్‌.. లక్షలాది మంది రైతుల్ని రుణ విముక్తుల్ని చేశారు’’ అని షర్మిల గుర్తుచేశారు.

Updated Date - 2021-04-10T02:25:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising