ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏసీబీకి చిక్కిన రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్

ABN, First Publish Date - 2021-10-22T02:39:17+05:30

లంచం తీసుకుంటూ రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి పట్టుబడ్డాడు. రూ.5.50 లక్షల లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ హర్షద్ అలీ అధికారులకు చిక్కాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: లంచం తీసుకుంటూ రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి పట్టుబడ్డాడు. రూ.5.50 లక్షల లంచం తీసుకుంటూ  సబ్ రిజిస్ట్రార్ హర్షద్ అలీ అధికారులకు చిక్కాడు. ల్యాండ్ డాక్యుమెంట్ల వ్యవహారంలో లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రాజేంద్రనగర్ సబ్ రిజిస్టార్ ఆఫీస్‌లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 

Updated Date - 2021-10-22T02:39:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising