ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాగిన మైకంలో వృద్ధరాలిని చంపిన యువకుడు

ABN, First Publish Date - 2021-12-08T22:37:22+05:30

జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొండ మల్లెపల్లి మండలం జేత్య తండాలో దారుణం జరిగింది. తాగిన మైకంలో రవి అనే యువకుడు బంగారి అనే వృద్ధురాలిని కత్తితో పొడిచి చంపాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.  కొండ మల్లెపల్లి మండలం జేత్య తండాలో దారుణం జరిగింది. తాగిన మైకంలో రవి అనే యువకుడు బంగారి అనే వృద్ధురాలిని కత్తితో పొడిచి చంపాడు. ఆ వృద్ధురాలు అక్కడికక్కడే ప్రాణాలుకోల్పోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.   


Updated Date - 2021-12-08T22:37:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising