ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణకు నష్టం చేసే ఏ అంశాన్ని వదిలి పెట్టం: ఎంపీ నామా

ABN, First Publish Date - 2021-07-19T01:16:19+05:30

తెలంగాణకు నష్టం చేసే ఏ అంశాన్ని వదిలి పెట్టమని టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణకు నష్టం చేసే ఏ అంశాన్ని వదిలి పెట్టమని టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు ప్రకటించారు. దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని కోరామని, ఒకే రోజున రెండు మూడు బిల్స్ ఆమోదం చేసుకోవడం కాదన్నారు. ప్రజా సమస్యలపై చర్చలు జరపాలని కోరామని తెలిపారు. 48 గంటల ముందే బిల్లుల వివరాలు సభకు తెలపాలని, విభజన హామీలు, పెండింగ్ అంశాలను పూర్తి చేయాలని కోరామని తెలిపారు. తక్కువ సమయంలో 29 బిల్లులు పార్లమెంటు ముందుకు తెస్తున్నారని చెప్పారు. ఎనిమిదేళ్లుగా ప్రజా సమస్యలపై తమ వైఖరి పార్లమెంటు వేదికగా తెలుపుతామని నామా నాగేశ్వరరావు ప్రకటించారు.

Updated Date - 2021-07-19T01:16:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising