ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ ధాన్యం కొనుగోలుపై కేంద్రం పాత పాట

ABN, First Publish Date - 2021-11-24T04:28:53+05:30

తెలంగాణ ధాన్యం కొనుగోలుపై కేంద్రం పాత పాటే పాడింది. పార్‌ బాయిల్డ్ రైస్‌ తీసుకోబోమని తేల్చి చెప్పింది. ధాన్యం సేకరణ విషయంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ధాన్యం కొనుగోలుపై కేంద్రం పాత పాటే పాడింది. పార్‌ బాయిల్డ్ రైస్‌ తీసుకోబోమని తేల్చి చెప్పింది. ధాన్యం సేకరణ విషయంలో ఎటూ తెలకుండానే కేంద్రమంత్రి గోయల్‌తో తెలంగాణ బృందం భేటీ జరిగింది. ఈనెల 26న తెలంగాణ బృందంతో మరోసారి భేటీ కావాలని యోచిస్తున్నారు. అదే రోజు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు సీజన్లలో 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఏ సీజన్‌లో ఎంత ఉంటుందో చెప్పాలని కేంద్రం కోరింది. కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్‌తోనూ తెలంగాణ బృందం భేటీ అయింది. తోమర్ దగ్గరకు తెలంగాణ బృందాన్ని పీయూష్ గోయల్  స్వయంగా తీసుకువెళ్లారు. ఎప్పుడు ఎంత ఉత్పత్తి అవుతుందో స్పష్టంగా చెప్పాలని కేంద్రమంత్రులు తెలిపారు. ఒక నిర్దిష్ట అంచనాతో వస్తే..నిర్ణయానికి రావొచ్చని గోయల్ అన్నట్లు సమాచారం. ఈనెల 26న మరోసారి భేటీకి పీయూష్‌ గోయల్‌ సుముఖం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-11-24T04:28:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising