ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్లమెంట్‌లో తెలంగాణ సమస్యలను గట్టిగా ప్రస్తావించాలి: కేసీఆర్

ABN, First Publish Date - 2021-11-28T22:47:53+05:30

పార్లమెంట్‌లో తెలంగాణ సమస్యలను గట్టిగా ప్రస్తావించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో పార్లమెంటు వేదికగా పోరాడాలని సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పార్లమెంట్‌లో తెలంగాణ సమస్యలను గట్టిగా ప్రస్తావించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో పార్లమెంటు వేదికగా పోరాడాలని సూచించారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఎలాంటి సహకారం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దన్నారు. ధాన్యం కొనుగోళ్లు,. విద్యుత్‌ చట్టాల ఉపసంహరణ.. విద్యుత్‌ మీటర్లపై కేంద్రాన్ని పార్లమెంటులో నిలదీయాలని కేసీఆర్‌ సూచించారు.


Updated Date - 2021-11-28T22:47:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising