ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telanganaలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ

ABN, First Publish Date - 2021-11-22T17:35:16+05:30

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వం తీరును సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వం తీరును సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ అందడంలేదంటూ  పిటిషనర్ తరపు న్యాయవాది మాచర్ల రంగయ్య హైకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో మొబైల్ వాహనాల ద్వారా  వ్యాక్సినేషన్  ప్రజలకు అందించాలని ధర్మాసనం సూచించింది. వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించేలా ప్రచారాలు చేయాలని పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. 

Updated Date - 2021-11-22T17:35:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising