ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖకు తరలించొద్దు..కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

ABN, First Publish Date - 2021-01-20T01:39:50+05:30

కృష్ణా నదీ యాజమాన్య బోర్డును విశాఖకు తరలించవద్దని కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. బోర్డును విశాఖకు తరలించవద్దని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డును విశాఖకు తరలించవద్దని కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. బోర్డును విశాఖకు తరలించవద్దని విజ్ఞప్తి చేసింది. సంబంధం లేని ప్రాంతంలో బోర్డు ఏర్పాటు చేయడం తగదని స్పష్టం చేసింది. బోర్డును విజయవాడలో ఏర్పాటు చేస్తామంటేనే ఒప్పుకున్నామని వివరించింది. విశాఖలో ఉంటే కార్యకలాపాలకు ఇబ్బందులు వస్తాయని తేల్చి చెప్పింది. ఎపెక్స్ కమిటీలో చర్చించకుండా విశాఖలో ఏర్పాటు చేస్తామనడం సరికాదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. 

Updated Date - 2021-01-20T01:39:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising