ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ

ABN, First Publish Date - 2021-09-08T21:52:04+05:30

ఏఐసీసీ నేత రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ అయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ వ్యవహరాల ఇన్‌ఛార్జీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఏఐసీసీ నేత రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ అయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ వ్యవహరాల ఇన్‌ఛార్జీ మాణిక్యం ఠాగూర్, పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి,  గీతారెడ్డి తదితరులు హాజరైనారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తాము చేస్తున్న ప్రయత్నాలను నేతలు వివరించనున్నారు. పీసీసీలో మార్పులు తర్వాత రాహుల్‌తో తొలిసారి భేటీ అయ్యారు. రానున్న రోజుల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై నేతలకు రాహుల్ దిశానిర్దేశం చేయనున్నారు. వరంగల్‌లో నిర్వహించే దళిత, గిరిజన దండోరా సభకు రావాలని రాహుల్ గాంధీని  టీపీసీసీ నేతలు కోరనున్నారు.

Updated Date - 2021-09-08T21:52:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising