ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర్నర్‌ను కలిసిన తెలంగాణ బీజేపీ ప్రతినిధుల బృందం

ABN, First Publish Date - 2021-01-12T17:56:39+05:30

తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్య, వీసీల నియామకం, ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర గవర్నర్ తమిళ్ సౌందర్య రాజన్‎ని మంగళవారం రోజు బీజేపీ ప్రతినిధులు కలిసారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్య, వీసీల నియామకం, ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర గవర్నర్ తమిళ్ సౌందర్య రాజన్‎ని మంగళవారం రోజు బీజేపీ ప్రతినిధులు కలిసారు. రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి బీజేపీ నాయకులు గవర్నర్‎కు ఫిర్యాదు చేశారు. త్వరగా రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ పూర్తి చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. గవర్నర్‌తొ భేటీ అయిన వారిలో బీజేపీ నేతలు లక్ష్మణ్, మురళీధర్ రావ్, రామచందర్ రావు ఉన్నారు.

Updated Date - 2021-01-12T17:56:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising