ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీచర్లను భయభ్రాంతులకు గురిచేశారు: ప్రభాకర్

ABN, First Publish Date - 2021-03-06T00:39:48+05:30

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో టీచర్లను మంత్రులు భయభ్రాంతులకు గురి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 హైదరాబాద్: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో టీచర్లను మంత్రులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ఈ రోజు సీఈవో శశాంక్ గోయల్‌ను బీజేపీ బృందం కలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి టీఆర్ఎస్ పాల్పడుతోందని సీఈవోకు ఫిర్యాదు చేసింది. ఓటర్లను అధికార పార్టీ నేతలు ప్రభావితం చేస్తున్నారని ప్రభాకర్ పేర్కొన్నారు. ఓ వర్గానికి చెందిన ఓట్లను రాబట్టేందుకే సీఎం యాదాద్రి పర్యటన చేశారని ఆయన తెలిపారు. ఓ సమావేశంలో టీచర్లను మంత్రి నిరంజన్‌రెడ్డి  భయభ్రాంతులకు గురిచేశారని  ప్రభాకర్ ఆరోపించారు.  

Updated Date - 2021-03-06T00:39:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising