ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ సీనియర్‌ నాయకుడు ఆకస్మిక మృతి

ABN, First Publish Date - 2021-01-08T17:16:36+05:30

టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేసిన ఆయన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : ఖైరతాబాద్‌కు చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు అయూబ్‌ ఖాన్‌(48) ఆకస్మికంగా మృతి చెందాడు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేసిన ఆయన హైదరాబాద్‌ మైనారిటీ విభాగం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం డివిజన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. గురువారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స చేస్తుండగానే మృతి చెందాడు. కార్పొరేటర్‌ విజయారెడ్డి, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ సీనియర్‌ నేతలు అయూబ్‌ఖాన్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. 


Updated Date - 2021-01-08T17:16:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising