ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి: తమ్మినేని

ABN, First Publish Date - 2021-10-05T19:01:44+05:30

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ బుద్ధి మార్చుకుని పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం బుద్ధి  మార్చుకోకపోతే  వచ్చే ఎన్నికల్లో ఓట్లు రావన్నారు. మనసు మార్చుకుంటే మళ్ళీ ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారన్నారు. పోలీసులు ఉన్నది శాంతి భద్రతలను కాపాడటానికి, పౌరులకు  సేవలు అందించడానికి మాత్రమేనని, అడవుల్లోకి వెళ్ళి పోడు భూముల రైతులపై కేసులు పెట్టడానికి కాదని అన్నారు. పోలీసులు ప్రవర్తన మార్చుకోకపోతే వారిపై కూడా కేసులు పెట్టాల్సి వస్తుందని తమ్మినేని వీర భద్రం హెచ్చరించారు.

Updated Date - 2021-10-05T19:01:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising