ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘న్యాయవాద దంపతుల హత్య ఘటనపై కేసీఆర్ స్పందనేది?’

ABN, First Publish Date - 2021-03-02T19:34:51+05:30

హైదరాబాద్: న్యాయవాద దంపతుల హత్య ఘటనపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదని రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్ తల్లోజి ఆచారి ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: న్యాయవాద దంపతుల హత్య ఘటనపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదని జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజి ఆచారి ప్రశ్నించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హోం మంత్రి, డీజీపీ నోరు ఎందుకు మెదపడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను సమర్ధించే విధంగా వారు వ్యవహరిస్తున్నారన్నారు. బాధిత కుటుంబానికి భరోసా ఇవ్వాలన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను చట్ట పరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని తల్లోజి ఆచారి కోరారు.


Updated Date - 2021-03-02T19:34:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising